విద్యారణ్యులు - విజయనగరము https://ajaraamarasukthi.blogspot.com/2025/07/blog-post_18.html   విజయ నగర సామ్రాజ్య స్నిథాపకుడు మరియు  ప్రారంభదశ నిర్మాత ఒక యతీశ్వరుడు.   అంగబలము అర్థబలమునేకాక స్థలమహత్మ్యతను గుర్తించి వానికి తన తపఃఫలమును జోడించి మూడు సముద్రముల మధ్య హైందవ సామ్రాజ్యమును స్థాపించిన మహాతపస్వి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యస్వామివారు.ఆ నగరమునకు చేసిన నామకరణము ' శ్రీ విద్యానగారము '. ఇది విద్యారణ్యుల వారు చేసినది. గురువుగారికి విధేయుడైన హరిహర రాయలు తదనంతర కాలములో దీనిని   ' విద్యానగారము'గా స్థిరపరచినారు. ఆ తరువాత కాలములో అనేక విజయము లను ప్రోధి చేసుకొని అది ' విజయనగర సామ్రాజ్య ' మై విస్తరిల్లినదిది.   నేను చారిత్రికుడను కాదు , పండితుడను అంతకన్నా కాదు. నాకు ఉన్నదల్లా దేశాభిమానము నా పూర్వులపై కృతజ్ఞతా భావము. అదే నా చేత పై విషయమును క్లుప్తముగా వ్రాయించినది. భక్తి శ్రద్ధలతో చదువుతారన్నది ఆశ. విద్యారన్యులు - విజయనగర స్థాపన విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తము తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము , సంస్కృతి , వేషభాష , ఆచా...
 
Comments
Post a Comment